- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పర దాడి.. పలువురికి గాయాలు
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లాలోవైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పర దాడి చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. కొన్ని రోజుల నుంచి ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే అవి కాస్త ముదిరి ఘర్షణకు దారితీసింది. దీంతో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 13 మంది టీడీపీ కార్యకర్తలు, ఆరుగరు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story