- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Health tip: ప్రస్తుతం ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే..! లేకపోతే...
by Dishanational1 |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎండా కాలం కావడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రత్తల వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం చల్లటి పానియాలను సేవిస్తున్నారు. ఇంకొందరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే ఎండలు దంచికొడితే తమ పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. ఎండలు దంచి కొడుతున్నందునా కొబ్బరి నీళ్లను తాగితే ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉండడంతో ఎంతో ఉపయోగకరమని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. అంతేకాదు.. వేసవిలో విజృంభించే పలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లను సేవిస్తే బెటర్ అని చెబుతున్నారు.
Next Story