- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'ఇది తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడవాల్సిన సమయం'
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: దేశ ప్రజలంతా హోలీ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. పగలు, పంతాలు మర్చిపోయి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బీఎస్పీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ''పుట్టెడు దుఖఃంలో మునిగిన తెలంగాణలో రంగులతో హోలీ ఆడే సమయం దొరకడం లేదు. ఇది దొరల పాలనలో దగాపడ్డ తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడవాల్సిన సమయం. Anyway, Happy Holi.'' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్కు మద్దతిస్తూ కొంతమంది రీట్వీట్ చేస్తుండగా, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.
పుట్టెడు దుఖఃంలో మునిగిన తెలంగాణలో రంగులతో హోళీ ఆడే సమయం దొరకడం లేదు. ఇది దొరల పాలనలో దగాపడ్డ తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడవాల్సిన సమయం. Anyway, Happy Holi.#KCRFailedTelangana #TelanganaWantsBSP pic.twitter.com/Kaz4QCAH3C
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) March 18, 2022
Next Story