- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర.. ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్ డెస్క్: 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీజేపీ నేతలు ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళన చేశారు. బీజేపీ నేతలు సీఎం కేజ్రీవాల్ ఇంటిపై చేసిన దాడిని ఆప్ నేతలు ఖండించారు. ఈ దాడిపై తాజాగా ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. 'పంజాజ్లో ఆప్ విజయాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. సీఎం కేజ్రీవాల్ను బీజేపీ హత్య చేయాలని చూస్తోంది' అని ఆరోపించారు.
Next Story