- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోన సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివి: బీజేపీ నాయకులు
by Disha Web Desk 19 |
X
దిశ, తాండూర్: తాండూర్ ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రి సిబ్బందిని మంగళవారం బీజేపీ మహిళామోర్చా ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో మహిళా వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, మహీధర్ గౌడ్, సంఘర్ష సీతాలు, రాజలింగు, విష్ణు కళ్యాణ్, శేషగిరి, చిరంజీవి, భాస్కర్ గౌడ్, మల్లేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, సాయిబాబు, రాజేష్, అనిల్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Next Story