కరోన సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివి: బీజేపీ నాయకులు

by Disha Web Desk 19 |
కరోన సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివి: బీజేపీ నాయకులు
X

దిశ, తాండూర్: తాండూర్ ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రి సిబ్బందిని మంగళవారం బీజేపీ మహిళామోర్చా ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో మహిళా వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, మహీధర్ గౌడ్, సంఘర్ష సీతాలు, రాజలింగు, విష్ణు కళ్యాణ్, శేషగిరి, చిరంజీవి, భాస్కర్ గౌడ్, మల్లేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, సాయిబాబు, రాజేష్, అనిల్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed