- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వారిని సస్పెండ్ చేయడంతో.. సీఎం దిష్టిబొమ్మను దగ్దం చేసిన బీజేపీ నాయకులు
by Disha Web Desk 13 |
X
దిశ, అల్వాల్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం కేసీఆర్ప్రభుత్వం నియంత పోకడలకు నిదర్శనమని అల్వాల్సర్కిల్ బీజేపీ కార్యదర్శి తూప్రాన్లక్ష్మణ్ అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఓల్డ్ విగ్రహం వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను సభలో నుండి చట్టవిరుద్ధంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మడ కొండ శ్రీనివాస్ రావు, రాసూరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Next Story