- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధుల నియామకం
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధులను ఆ పార్టీ అధినేత్రి షర్మిల ఆదివారం ప్రకటించారు. స్పోక్స్పర్సన్లుగా నియామకమైన వారిలో తుడి దేవేందర్రెడ్డి, గట్టు రామచందర్రావు, ఏపూరి సోమన్న, పిట్ట రాంరెడ్డి, సయ్యద్ముజ్తబా అహ్మద్, స్యతవతి, భూమిరెడ్డి, బోర్గి సంజీవ్, కేటీ నరసింహారెడ్డి, నగేశ్ఉన్నారు. ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇరుమళ్ల కార్తీక్ను నియమించారు. పార్టీ స్టేట్యూత్కోఆర్డినేటర్లుగా సయ్యద్అజీమ్, సుమన్గౌడ్, హిందుజా రెడ్డి, అద్నాన్ఖాన్, గణేశ్నాయక్ తదితరులను షర్మిల నియమించారు. స్టేట్స్టూడెంట్కోఆర్డినేటర్లుగా విజయ్కుమార్, నాగరాజ్, శివారెడ్డి, అశోక్, విజయ్కుమార్ ను నియమించారు.
Next Story