వైఎస్సార్​టీపీ అధికార ప్రతినిధుల నియామకం

by Disha Web Desk 19 |
వైఎస్సార్​టీపీ అధికార ప్రతినిధుల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్​తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధులను ఆ పార్టీ అధినేత్రి షర్మిల ఆదివారం ప్రకటించారు. స్పోక్స్​పర్సన్లుగా నియామకమైన వారిలో తుడి దేవేందర్​రెడ్డి, గట్టు రామచందర్​రావు, ఏపూరి సోమన్న, పిట్ట రాంరెడ్డి, సయ్యద్​ముజ్తబా అహ్మద్, స్యతవతి, భూమిరెడ్డి, బోర్గి సంజీవ్, కేటీ నరసింహారెడ్డి, నగేశ్​ఉన్నారు. ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇరుమళ్ల కార్తీక్​ను నియమించారు. పార్టీ స్టేట్​యూత్​కోఆర్డినేటర్లుగా సయ్యద్​అజీమ్, సుమన్​గౌడ్, హిందుజా రెడ్డి, అద్నాన్​ఖాన్, గణేశ్​నాయక్ తదితరులను షర్మిల నియమించారు. స్టేట్​స్టూడెంట్​కోఆర్డినేటర్లుగా విజయ్​కుమార్, నాగరాజ్, శివారెడ్డి, అశోక్, విజయ్​కుమార్ ను నియమించారు.



Next Story

Most Viewed