CM Jagan: పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

by Disha Web Desk 22 |
AP CM Jagan Inaugurates Photo Exhibition On Pingali Venkayya
X

దిశ,వెబ్‌డెస్క్‌: AP CM Jagan Inaugurates Photo Exhibition On Pingali Venkayya's Birth Anniversary| భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ఏపీ సీఎం జగన్ ఘనంగా ప్రారంభించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మట్లాడుతూ.. భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణమన్నారు. జాతీయ జెండాను రూపకర్త వెంకయ్య తెలుగువారు కావడం గర్వకారణమని కొనియాడారు. అనంతనం పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: పోలవరం ముంపు ప్రాంతాల్లో సీపీఐ బృందం


Next Story

Most Viewed