CM Jagan: పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

by Naresh |   (  Updated:2022-08-02 06:56:46  IST  )

AP CM Jagan Inaugurates Photo Exhibition On Pingali Venkayya's Birth Anniversary| భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ఏపీ సీఎం జగన్ ఘనంగా ప్రారంభించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో

AP CM Jagan Inaugurates Photo Exhibition On Pingali Venkayya
X

దిశ,వెబ్‌డెస్క్‌: AP CM Jagan Inaugurates Photo Exhibition On Pingali Venkayya's Birth Anniversary| భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ఏపీ సీఎం జగన్ ఘనంగా ప్రారంభించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మట్లాడుతూ.. భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణమన్నారు. జాతీయ జెండాను రూపకర్త వెంకయ్య తెలుగువారు కావడం గర్వకారణమని కొనియాడారు. అనంతనం పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: పోలవరం ముంపు ప్రాంతాల్లో సీపీఐ బృందం

Next Story