పెళ్లైన యువకుడితో ఆంటీ రాసలీలలు.. అలా వద్దన్నందుకు ప్రియుడి దారుణం..

by Disha Web Desk 19 |
పెళ్లైన యువకుడితో ఆంటీ రాసలీలలు.. అలా వద్దన్నందుకు ప్రియుడి దారుణం..
X

దిశ, వెబ్‌డెస్క్: కొందరు మహిళలు క్షణిక సుఖం కోసం నిండు కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా వారి కామక్రీడలకు అడ్డువస్తే భర్తలను, కన్న పిల్లలను కూడా హతమార్చాడానికి వెనకాడడం లేదు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువైపోయాయి. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వయస్సులో తన కంటే 7సంవత్సరాలు చిన్నవాడైన పురుషుడితో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత ప్రియుడికి దూరంగా ఉండటంతో.. అతడు తట్టుకోలేక ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కట్టు బావి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు.

నచ్చిన యువకుడితో రాత్రంతా సెక్స్‌.. కానీ పెళ్లి చేసుకోరు.. అక్కడి అమ్మాయిల తీరే వేరు !

ఆమె ఇద్దరి కూతుర్లతో కలిసి నివసిస్తుంది. కాగా, అదే గ్రామానికి చెందిన పెళ్లైనా ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త అక్రమసంబంధానికి దారితీసింది. ఏడేళ్లుగా వీరు ఈ వ్యవహరాన్ని కొనసాగించారు. అయితే, ఇటీవల ఆ మహిళ ఇద్దరు కూతుర్లు పెరిగి పెద్ద వారు కావడంతో ఇక ప్రియుడితో కామక్రీడలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అది తట్టు్కోలేక అతడు కోపంతో రగిలిపోయాడు. ఆవేశంలో ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. బాధితురాలి కూతుర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తు్న్నట్లు తెలిపారు. కాగా, వీరి అక్రమసంబంధం కారణంగా ఎదిగిన ఇద్దరు ఆడపిల్లలు అనాథలు అయ్యారు.

Next Story

Most Viewed