- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు.. డీజీపీతో మాట్లాడుతా: కేటీఆర్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాలరాజు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యమ కాలంలో ఇలాంటి ఎన్నో దాడులను ఎదుర్కొని తెలంగాణ పోరాడిన నాయకుడు బాలరాజు అని కొనియాడారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరేనని, మళ్లీ ఇంతకింత అనుభవించాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతానని తెలిపారు.
Next Story