- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాహుల్ గాంధీని కలిసిన మైనంపల్లి, వేముల వీరేశం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. మల్కా్జ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి థాక్రేతో పాటు పలువురు శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి రాహుల్ శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కాగా, నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మైనంపల్లి, వేముల వీరేశం హస్తం తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
Next Story