- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొత్తగూడెంలో CPI పోటీ.. కాంగ్రెస్ గెలిచాక 2 ఎమ్మెల్సీలు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: సీపీఐతో కాంగ్రెస్ జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలం అయ్యాయి. కొత్తగూడెం టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు కూడా ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్ఐఎమ్ మూడు పార్టీలు ఒక్కటే అని విమర్శించారు.
Next Story