కాంగ్రెస్‌లో నాకూ అవమానం జరిగింది.. అందుకే బీఆర్ఎస్‌లో చేరా: MLA

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లో నాకూ అవమానం జరిగింది.. అందుకే బీఆర్ఎస్‌లో చేరా: MLA
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో బీసీలకు విలువలేదని మండిపడ్డారు. ఇప్పుడే కాదు.. ఏనాడూ బీసీల అభివృద్ధి గురించి కాంగ్రెస్ ఆలోచించలేదని విమర్శించారు. ఎన్నికల్లో బీసీల ఓట్లు కావాలి.. కానీ, బీసీలకు సీట్లు మాత్రం ఇవ్వరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో తనకూ అవమానం జరిగింది.. అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు. కాగా, కాంగ్రెస్‌లో బీసీలను పట్టించుకోవట్లేదని, టికెట్ల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నిన్న పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed