- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యువకులపై చెప్పుతో మహిళ దాడి..
by Disha Web Desk 11 |
X
దిశ, వరంగల్ బ్యూరో: ఇద్దరు యువకులపై నడిరోడ్డుపై మహిళ చెప్పుతో దాడి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సదరు మహిళపై బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు కామెంట్ చేయడంతోనే ఆమె ఆగ్రహంతో దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన స్పష్టమైన సమాచారం తెలియరావడం లేదు. అయితే నడిరోడ్డుపైన ఇద్దరు యువకులపై మహిళ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Next Story