యువ‌కుల‌పై చెప్పుతో మ‌హిళ దాడి..

by Disha Web Desk 11 |
యువ‌కుల‌పై చెప్పుతో మ‌హిళ దాడి..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఇద్దరు యువ‌కుల‌పై న‌డిరోడ్డుపై మ‌హిళ చెప్పుతో దాడి చేసిన సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతోంది. స‌ద‌రు మ‌హిళ‌పై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువ‌కులు కామెంట్ చేయ‌డంతోనే ఆమె ఆగ్రహంతో దాడికి పాల్పడిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన స్పష్టమైన స‌మాచారం తెలియ‌రావ‌డం లేదు. అయితే నడిరోడ్డుపైన ఇద్దరు యువ‌కుల‌పై మ‌హిళ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.


Next Story