- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైతులపై అడవి పంది దాడి..!
by Dishanational1 |
X
దిశ, కొత్తగూడ: రైతులపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి గ్రామంలోని వీరంపేటలో చోటుచేసుకుంది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం .. గ్రామానికి చెందిన పెనుక సురేందర్, మంకిడి లక్ష్మిపతి ఉదయం తమ మొక్కజొన్న చేనులో కంకులు విరుస్తుండగా వారి పైన అడవి పంది దాడి చేసింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామస్తులు తరలించారు.
Next Story