- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నీటి తొట్టిలో పడి బాలుడు మృతి..
by Disha Web Desk 11 |
X
దిశ, గార్ల: ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గార్ల మండలం సీతంపేట గ్రామపంచాయతీ పరిధి చవిటి తండాలో గుగులోత్ వీరన్న, బేబీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కాగా కుమారుడు గుగులోత్ శుశాంత్ కుమార్ (4) ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడిపోయి చనిపోయాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిర్వహించి సోమవారం అంతక్రియలు చేసినట్లుగా ఎస్ఐ బానోత్ వెంకన్న తెలిపారు.
Next Story