Medaram Jatara 2024 : మేడారం భ‌క్తుల‌కు ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు

by Disha Web Desk 23 |
Medaram Jatara 2024 : మేడారం భ‌క్తుల‌కు ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క - సారలమ్మ జాతర ఒకటి అంటూ పీఎం మోదీ అన్నారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అంటూ హర్షం వ్యక్తం చేశారు. మనమంతా ఆ వన దేవతలకు ప్రణమిల్లాలని సూచించారు. వారు అభి వ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ఎక్స్​ వేదికగా ప్రధాని ట్వీట్​ చేశారు.



Next Story

Most Viewed