- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కదులుతున్న రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు
by velandi.Saikiran |
కదులుతున్న రైలు నుంచి జారిపడి, ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాల పాలైన ఘటన డోర్నకల్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.

X
దిశ, డోర్నకల్: కదులుతున్న రైలు నుంచి జారిపడి, ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాల పాలైన ఘటన డోర్నకల్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. సిబ్బంది కథనం ప్రకారం.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ట్రైన్ నుంచి తానంచర్లకు చెందిన తాటి లింగయ్య (70), డోర్నకల్ రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్ ఫారంపై జారీ పడ్డాడు. ఈ తరుణంలోనే లింగయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆర్పిఎఫ్, జిఆర్పి సిబ్బంది కె.రాజు, ఇమ్రాన్ గమనించి 108కు సమాచారం అందించారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి లింగయ్యను తరలించారు.
Next Story






