ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

by Bhanu |   (  Updated:2025-05-07 16:29:20  IST  )

నడికూడ గ్రామానికి చెందిన బండారి శ్రీను (37) అనే వ్యక్తి తాగుడుకు భానిసై మంగళవారం రోజు ఇంట్లో ఎవరు లేని సమయం,లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, నడికూడ: నడికూడ గ్రామానికి చెందిన బండారి శ్రీను (37) అనే వ్యక్తి తాగుడుకు భానిసై మంగళవారం రోజు ఇంట్లో ఎవరు లేని సమయం,లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య శైలజ పరకాల పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం 9 సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు పాలేరు,గా పనిచేస్తున్న తన భర్త అప్పులు తెస్తూ తాగుడుకు భానిసై పనులకు వెళ్లకుండా కుటుంబాన్ని పట్టించుకోక పోవడం,తో మనస్పర్దాల కారణం,గా తన అమ్మగారింటికి వెళ్లిపోయింది, 6/5/2025 మంగళవారం రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతం,లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తన భర్త చావుకు ఎవరు కారణం కాదని భార్య శైలజ పరకాల పోలీసులకు ఇచ్చిన పిర్యాదు,లో పేర్కొంది.కేసు పిర్యాదు మేరకు పరకాల సి ఐ క్రాంతికుమార్ ధర్యాప్తు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.




Next Story