ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్ఐ శ్రీకాంత్

by Nallavelli.Anjaneyulu |

పేకాట కేసులో రూ.15వేలు లంచం తీసుకుంటుండ‌గా వ‌రంగ‌ల్ కాక‌తీయ యూనివ‌ర్సిటీ పోలీస్ స్టేష‌న్ ఎస్సై శ్రీకాంత్ ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్ఐ శ్రీకాంత్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : పేకాట కేసులో రూ.15వేలు లంచం తీసుకుంటుండ‌గా వ‌రంగ‌ల్ కాక‌తీయ యూనివ‌ర్సిటీ పోలీస్ స్టేష‌న్ ఎస్సై శ్రీకాంత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. ఈ కేసులో త‌ప్పించేందుకు పేకాట రాయుళ్ల వ‌ద్ద డ‌బ్బుల‌ను డిమాండ్ చేశాడు. దీంతో వారు ఏసీబీని ఆశ్ర‌యించారు. ఇవాళ డ‌బ్బులు తీసుకుంటుండ‌గా ఆయ‌న‌ను ప‌ట్టుకున్నారు.

Next Story