- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భార్య చేతిలో భర్త హత్య
by Disha Web Desk 4 |
X
దిశ, మల్హర్: భార్య చేతిలో భర్త హత్య చేసిన విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన మాచర్ల రాజయ్య, భార్య రాజక్కలు గత కొన్ని సంవత్సరాలుగా మనస్పర్థలతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. అయితే శనివారం భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు తెలిపారు. భర్తపై విరక్తి చెందిన రాజక్క ఆదివారం తెల్లవారుజామున మృతుడు రాజయ్య బహిర్భూమికి వెళ్లిన సమయంలో భార్య భర్త కంట్లో కారం చల్లి రోకలిబండతో తలపై కొట్టింది. దీంతో ఆమె భర్త అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు మృతునికి ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలిపారు.
Next Story