- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా నేతపై కార్పొరేటర్ అత్యాచారయత్నం.. కేసు నమోదు..
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు తనపై కార్పొరేటర్ గుండేటి నరేందర్ అత్యాచారయత్నం చేశాడని మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

X
దిశ, ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు 20వ డివిజన్ కాంగ్రెస్ మహిళ నాయకురాలు తనపై కార్పొరేటర్ గుండేటి నరేందర్ అత్యాచార యత్నం చేశాడని మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన పోలీసులు వెంటనే నరేందర్ నివాసానికి చేరుకుని అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించినట్లు మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం తెలిపారు. పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, విచారణ త్వరలో పూర్తి అవుతుందని వెల్లడించారు
Next Story






