- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భూమి వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..
by Disha Web Desk 11 |
X
దిశ, వరంగల్ బ్యూరో: జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురంలో మంగళవారం భూమి కోసం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తరిగొప్పుల మండల సోలిపురం శివారులో భూవివాదంలో ఘర్షణ చెలరేగిందని స్థానికులు తెలిపారు. గొల్ల కురుమలకు సంబంధించిన భూమిపై అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ నాటుతుండగా గొల్ల కురుమలు అడ్డుకున్నారు. పరస్పరం రాళ్లు, కర్రలతో ఇరువర్గాలు దాడికి దిగడంతో, దాడిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు వివరించారు. అధికార పార్టీకి సంబంధించిన తరిగొప్పుల జడ్పీటీసీ పద్మజ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తమపై దౌర్జన్యం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story