ఆటో బోల్తా ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Bhanu |

మండలంలోని ఈనెల 3న కొత్తపేట ప్రధాన రహదారిపై కోతిని తప్పించబోయి కోతి ఆటో ఢీకొని ఆటో పల్టీ కొట్టింది.

ఆటో బోల్తా ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ ,బయ్యారం : మండలంలోని ఈనెల 3న కొత్తపేట ప్రధాన రహదారిపై కోతిని తప్పించబోయి కోతి ఆటో ఢీకొని ఆటో పల్టీ కొట్టింది. దీనితో ఆటో లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో , అందులో తాటి ముత్తయ్య (56) పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు మృతుడు బంధువులు తెలిపారు.మృతుడు బంధువులు పిర్యాదు మేరకు మంగళవారం ఎస్ ఐ తిరుపతి,ట్రైనీ ఎస్సై మౌనిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story