సీబీఐ కోర్టులో వైఎస్ సునీత పిటిషన్.. విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |

వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ వాయిదా పడింది...

సీబీఐ కోర్టులో వైఎస్ సునీత పిటిషన్.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy Murder Case) విచారణను కొనసాగించాలని నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally Cbi Court)లో వైఎస్ సునీత(Ys Sunitha) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణకు నవంబర్ 4కు వాయిదా వేసింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు మిగిలిన వాళ్లు సైతం కౌంటర్ దాఖలు చేశారు. మరో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు.

Next Story