- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి(47) అనారోగ్యంతో మృతిచెందాడు. వివరాలలోకి వెళితే ... సైదాబాద్ వినయ్ నగర్లో నివాసముండే కిషన్ రెడ్డి సోదరి లక్ష్మీ, బావ నర్సింహారెడ్డిల కుమారుడు జీవన్రెడ్డి(47). గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జీవన్రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు జీవన్రెడ్డిని చికిత్స నిమిత్తం కంచన్బాగ్ డీఆర్డీఎల్అపోలో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందాడు. జీవన్రెడ్డి గుండెపోటుతో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జీవన్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Next Story