- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యుత్ అధికారులపై Union Minister Kishan Reddy సీరియస్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రాంతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అందరి నుంచి ముఖ్యంగా విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందంటూ వినతులు వచ్చాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి విద్యుత్ అధికారులకు ఫోన్ చేశారు. సమస్య తీవ్రతను గమనించి విద్యుత్ అధికారులను మందలించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
Also Read...
Next Story