- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
HYD: భాగ్యలక్ష్మి ఆలయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
by Disha Web Desk 2 |
X
దిశ, చార్మినార్: కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. ఆయనకు ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులతో పాటు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, స్వామి గౌడ్లు ఉన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయానికి భారీగా బీజేపీ శ్రేణులు చేరుకున్నారు.
Next Story