- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన టీచర్లు గల్లంతు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు టీచర్లు గల్లంతు అయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి ఒకరిని వెలికి తీయగా.. అప్పటికే మృతిచెందారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story