గ్రేటర్ స్టూడెంట్స్‌కు TSRTC గుడ్ న్యూస్.. ఆ టికెట్‌ ధర తగ్గింపు..!

by Disha Web Desk 19 |
గ్రేటర్ స్టూడెంట్స్‌కు TSRTC గుడ్ న్యూస్.. ఆ టికెట్‌ ధర తగ్గింపు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. స్టూడెంట్ బస్ పాస్ కాంబి టికెట్ ధరను తగ్గించింది. ఇప్పటి వరకు స్టూడెంట్ పాస్ కలిగిన విద్యార్థులకు మెట్రో బస్సుల్లో ప్రయాణించాలంటే కాంబి టికెట్ రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.10 తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుందని.. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ శనివారం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.



Next Story

Most Viewed