- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఐటీ అధికారుల పేరిట టోకరా!
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: మోసగాళ్లు కొత్త పంథాలతో వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. తమ తెలివితో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఐటీ అధికారుల పేరుతో మోసగాళ్లు వ్యాపారులకు శఠగోపం పెట్టారు. ఐటీ రిటర్న్స్ లో తప్పులు ఉన్నాయని బెదిరింపులకు కేటుగాళ్లు పాల్పడ్డారు. బెదిరించి వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story