- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సిద్దిపేటలో తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామర్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి దృష్ట్యా చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతిచెందారు. అటుగా వెళ్లిన కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. మృతులు సోహెల్, ఖాసిం, ముస్తఫాగా గుర్తించారు. అనంతరం మృతదేహాలు గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story