- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు.. నేడు బెంగళూరుకు సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ రాత్రి బెంగళూరు (Bengaluru)కు బయలుదేరనున్నారు.

X
దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ రాత్రి బెంగళూరు (Bengaluru)కు బయలుదేరనున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వ్యక్తిగతంగా, పార్టీలో విభేదాలు తీవ్రం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం.
Next Story






