ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత

by Dishanational2 |
ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బుధవారం ఇంటర్ బోర్డు ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నించారు. ప్రైవేటు కాలేజీలో ఫీజులు నియంత్రించాలని ఏబీవపీ నేతలు డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం నెలకొంది. అనంతరం ఆందోళణ చేస్తున్న ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed