- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొలువులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! నిరుద్యోగ కలలు నేడు నిజమవుతున్నాయి..
by Disha Web Desk 14 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజాగా ఆయన ఎల్బీ స్టేడియంలో నూతనంగా నియమింపబడిన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కుటుంబానికే కొలువులు ఇచ్చుకునే పాలన పోయి.. తెలంగాణనే కుటుంబంగా భావించి కొలువులు ఇచ్చే ప్రజా పాలన వచ్చింది. ఈ మార్పు అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరుస్తుంది. ఉద్యమకారులకు తృప్తినిస్తుంది. తెలంగాణకు ఆశయాలను సాధిస్తోన్న సంతృప్తినిస్తుంది. నిన్న పోలీసు కొలువులైనా.. నేడు గురుకుల కొలువులైనా.. ఒక నాడు తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు.. నేడు నిజమవుతున్నాయి’ అని పేర్కొన్నారు.
Next Story