- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్ : రేపే తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల
పదోతరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు తెలంగాణలో టెన్త్ ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు పదో ఇంటర్ ప్రథమ, ద్వీతియ ఫలితాలు విడుదల చేస్తున్న

X
దిశ, వెబ్డెస్క్ : పదోతరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు తెలంగాణలో టెన్త్ ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఇంటర్ ప్రథమ, ద్వీతియ ఫలితాలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో SSC బోర్డ్ అధికారులపై ఒత్తిడి పెరిగిపోవడంతో అధికారులు పదోతరగతి ఫలితాలు విడుదల చేయడానికి రెడీ అయ్యారంట. కాగా, రేపే టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా, తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Next Story






