- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
KCRపై తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు..
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జీ తరణ్ చుగ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మరింత విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సౌత్ లిక్కర్ మాఫియా దేశాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఢిల్లీ, పంజాబ్ మద్యం పాలసీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. కాగా సీబీఐ లిక్కర్ స్కాంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. 6న సీబీఐకి వివరణ ఇస్తానని కవిత తెలిపారు.
Also Read.
Next Story