- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విషాదం.. పీజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో పీజీ విద్యార్థిని రచనారెడ్డి అనుమానాస్పద మృతిచెందింది. ఉదయం ఓఆర్ఆర్పై కారులో అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కాగా, రచనారెడ్డి బాచుపల్లి మమతా ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story