- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్తో పొత్తుపై వాళ్లదే ఫైనల్ డెసిషన్: సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 19 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు, అసెంబ్లీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం చెరో రెండు సీట్లు వామపక్షాలకు ఇచ్చేందుకు సిద్దమైనట్లు కాంగ్రెస్ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. మరోవైపు ఇవాళ కాంగ్రెస్తో వామపక్షల పొత్తులపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్తో పొత్తుపై రాష్ట్ర కమిటీదే నిర్ణయమని, సీట్ల కేటాయింపుపై కూడా రాష్ట్ర కమిటీదే నిర్ణయం అని అన్నారు.
- Tags
- sitaram yechury
Next Story