- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భద్రాచలం రామాలయంలో వెండి ఇటుక మాయం
by prasad |
X
దిశ, డైనమిక్ బ్యూరో:భద్రాచలం రామాలయంలో వెండి ఇటుక మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.భద్రాద్రి రాముడికి భక్తులు సమర్పించిన కానులకపై 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఆడిట్ లో ఈ విషయం బయటపడింది. కనబడకుండా పోయిన వెండి ఇటుక బరువు 6 కిలోలు ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా పూర్తి ఆడిట్ తర్వాత ఈ విషయంలో క్లారిటీ ఇస్తామని ఆమె చెప్పారు. అయితే కనబడకుండా పోయింది కేవలం వెండి ఇటుక మాత్రమేనా లేక ఇంకా తెలియాల్సిన ఆభరణాల లెక్కలు చాలా ఉన్నాయా అనేది భక్తులను ఆందోళన కలిగిస్తోంది.
Next Story