- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల నుంచి తప్పుకుంటా : Uttam Kumar Reddy
బీఆర్ఎస్ నేతలకు ఉత్తం కుమార్ సవాల్ విసిరారు. కోదాడ, హుజూర్ నగర్లో కాంగ్రెస్దే గెలుపు, వచ్చే ఎన్నికల్లో రూ.50వేల మెజార్టీ సాధిస్తాం అని

X
దిశ, వెబ్డెస్క్ : బీఆర్ఎస్ నేతలకు ఉత్తం కుమార్ సవాల్ విసిరారు. కోదాడ, హుజూర్ నగర్లో కాంగ్రెస్దే గెలుపు, వచ్చే ఎన్నికల్లో రూ.50వేల మెజార్టీ సాధిస్తాం అని ఉత్తమ్ కుమర్ రెడ్డి తెలిపారు. రెండు నియోజక వర్గాల సర్వేల్లో కాంగ్రెస్కు 53 శాతం ఓట్లు, టీఆర్ఎస్కు 29 శాతం, బీజేపీకి 10 శాతం ఓట్లు రానున్నాయని చెప్పారు. అంతే కాకుండా 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అధికార పార్టీకి సవాల్ విసిరారు.
Next Story






