- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు కొత్త ఆధారాలు ఇవ్వబోతున్నా: RS ప్రవీణ్ కూమార్ సంచలన ప్రకటన
by Satheesh |
టీఎస్ పీఎస్సీ పేపర్ల లీక్పై మాట్లాడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తప్పించుకుని తిరుగుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీక్పై మాట్లాడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తప్పించుకుని తిరుగుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ కుంభకోణంలో కేసీఆర్ వేసిన సిట్ ఏ మాత్రం విచారణ జరపకుండా అసలు నిందితులను కంటికి రెప్పలా కాపాడుతోందని ఆరోపించారు. సిట్ పనితీరు సరిగా లేదని అందువల్ల ఈ కేసులో కొత్త సాక్ష్యాలతో తాను రేపు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ సమర్పించబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు తీరని ద్రోహం చేసిన కేసీఆర్ మిమ్మల్ని ప్రజలు జైలుకు పంపండం ఖాయం అని మండిపడ్డారు
Next Story






