- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, పెద్దేముల్: మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో పెద్దేముల్ మండలంలోనీ మంబాపూర్ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి నీటి సౌకర్యం కల్పించలేని దౌర్భాగ్యం ఏర్పడిందని మంచి నీళ్లు అందక ప్రజలు నన ఇబ్బందులు పడుతున్నారని. అధికారులు వెంటనే గ్రామానికి మంచినిటీ సౌకర్యం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Next Story






