- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యార్థులను అభినందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
by Disha Web Desk 20 |
X
దిశ, బడంగ్పేట్ : జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామ్ కాలనీలోని శ్రీ విద్యాభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తమ ఫలితాలు సాధించారు. 72 మంది విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షలు వ్రాయగా అందులో ఆర్.శ్రావణి 10/10, జి.మాధురి 9.5, ఎం.ప్రీతి 9.5, కె.నాగశృతి 9.2, ఎన్.ఆదిత్య 9.2, సోహన్ స్వామి 9.2, వి. వర్షిత 9.2, కె.అరుణ 9.0, కె.వైభవ్ 9.0 ఫలితాలను సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ పి.భీమయ్య, కరెస్పాండెంట్ వి.రాజులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ పల్లపు శంకర్లు అభినందించారు.
Next Story