- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేసీఆర్ వల్లే రామగుండం బొందల గడ్డలా మారింది.. కాంగ్రెస్ నేత మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ వల్లే రామగండం బొందల గడ్డలా మారిందని రామగుండం కాంగ్రెస్ నేత మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. రామగుండంని ఓపెన్ క్యాస్ట్ కానీవబోనంటూ చెప్పిన కేసీఆర్.. సీఎం అయ్యాక రామగుండంను సర్వనాశనం చేశారని ఆరోపించారు. మాంచెస్టార్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతిగాంచిన రామగుండం నేడు కేసీఆర్ పాలనలో ఆగమైందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సింగరేణి బూడిదను అమ్మకుంటున్నారని ఆరోపించారు. ఇలా ఎన్నో విషయాలను ఆయన ‘దిశ టీవీ’తో పంచుకున్నారు. ఇంకా ఆయన ఏమన్నారో తెలియాలంటే కింది వీడియోను చూడండి.
Next Story