- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR : శనివారం కేసీఆర్ ను మీట్ అవనున్న పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలు(Triumph of public governance) జరుపుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలు(Triumph of public governance) జరుపుతున్న విషయం తెలిసిందే. విజయోత్సవాలలో చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరపనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) ను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్టు సమాచారం. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్ళి, డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానం పలకనున్నారు.
Next Story






