- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గవర్నర్ ను కలిసిన పొంగులేటి.. ఆహ్వానం అందజేత
by Disha Web Desk 5 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసైను మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటంబసమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. అలాగే తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి సంబందించిన ఆహ్వానపత్రిక అందజేశారు. వివాహానికి తప్పక హాజరు కావాలని పొంగులేటి గవర్నర్ ని కోరారు. అనంతరం మంత్రి కాసేపు గవర్నర్ తో కూర్చోని వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
Next Story