- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాహుల్ గాంధీకి తెలంగాణ పర్యటనతో కళ్లు తెరుచుకుంటాయి: ఒవైసీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ.. తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రాహుల్ తెలంగాణ పర్యాటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టైల్ లో స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు తెలంగాణ అభివృద్ధి చూసి కళ్ళు తెరుచుకుంటాయన్నారు. 40 ఏళ్లు అధికారంలో ఉండి అమేథీని ఎంత అబివృద్ది చేశారని ప్రశ్నించారు. అలాగే.. 9 ఏళ్లలో తెలంగాణ అమేథీ కంటే ఎక్కువే అభివృద్ధి చెందిందని.. రాహుల్ గాంధీ పర్యటనలో కాళేశ్వరం నీళ్లు, నీళ్లతో పారే కాలువలు, పైప్లలో నీళ్లు కనిపిస్తాయని.. ఎటు చూసిన అభివృద్ధి కనిపిస్తుందని ఒవైసీ అన్నారు.
Next Story