- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కవితమ్మా ధైర్యంగా ఉండండి..
by Disha Web Desk 20 |
X
దిశ, భీమ్గల్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వేములప్రశాంత్ రెడ్డి తన ట్విట్టర్ ఓ ట్వీట్ చేశారు.
పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి, అంత మాత్రాన వేట ఆపుతామా, కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మ పోరాటంలో మీతోపాటు ఉన్నాము, ఉంటము కూడా, ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే అని ట్వీట్ చేశారు.
Next Story