- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద తీవ్ర విషాదం.. నలుగురు గల్లంతు
నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) వద్ద ఆదివారం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) వద్ద తీవ్ర విషాదం నెలకొంది. సరదా కోసం వెళ్లిన నలుగురు యువకులు నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడే ఉన్న వారు గాలింపు చేపట్టగా ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అలాగే మరో ముగ్గురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






